Sunday, February 10, 2013

భద్రత

భద్రత కల్పించలేమని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేయడంతో కుంభమేళా పర్యటనను సోనియా గాంధీ రద్దు చేసుకున్నారు. నరేంద్ర మోడీ కూడా భద్రతా కారణాలవల్లే ఆ పర్యటన మానుకున్నారు

No comments:

Post a Comment