Wednesday, February 20, 2013

నాయకుడికి గౌరవం - యువకుడికి వాత్సల్యం!

తూర్పుగోదావరి జిల్లాలో కాంగ్రెస్ విద్యార్ధులకు యువకులకు బాగా తెలిసిన ఈ యువకుడు రాజమండ్రిలో ముఖ్యమంత్రిని గౌరవపూర్వకంగా కలిశాడు. రాజమండ్రిలో కంప్యూటర్ సైన్స్ ,లండన్ స్కూల్ లో ఎకనామిక్స్ చదివిన ఈ యువజన నాయకుడి పేరు జివి శ్రీరాజ్. రాజమండ్రి మొదటి మేయర్ పదవికి ఎన్నకలప్పటినుంచి రాజకీయాల్లో పనిచేసి గుర్తింపు తెచ్చుకున్న ఇతనికి అమలాపురం ఎంపి హర్షకుమార్ గారి పెద్దబ్బాయి ఆనే ప్రత్యేక పరిచయం అవసరం లేదు

No comments:

Post a Comment