Tuesday, February 26, 2013

2013-14 రైల్వే బడ్జెట్ ముఖ్యాంశాలు...

- ప్రస్తుత బడ్జెట్ నాటికి రైల్వే నష్టం రూ.64,600 కోట్లు
- వచ్చే ఏడాది నాటికి 14 పాత వంతెనల పునర్నిర్మాణం
- రైల్వేలు ప్రమాద రహితంగా తీర్చిదిద్దాలనేది లక్ష్యం
- ఎ-1 స్థాయి స్టేషన్లలో 117 ఎస్కలేటర్లు, 400 లిఫ్ట్లు - టిక్కెట్ల విక్రయాలలో అక్రమాల తగ్గింపుకు ఆధార్తో అనుసంధానం
- జోనల్ రైల్వేలో ప్రయాణీకుల భద్రతకు హెల్ప్ లైన్లు -
- ఎస్సెమ్మెస్ ద్వారా రిజిస్ట్రేషన్ స్టేటస్ తెలుసుకునే అవకాశం
- మహిళల కోసం మరిన్ని కోచ్లు, హెల్ప్ లైన్ సెంటర్లు
- రైల్వేల నిర్వహణకు వనరుల వ్యయం పెరిగింది, ఆర్థికంగా భారతీయ రైల్వే నిలదొక్కుకోవాలి
- అలహాబాద్ ఘటన బాధించింది.
- 31,866 లెవల్ క్రాసింగ్ల ఆధునీకరణకు రూ.37వేల కోట్ల రూపాయలు కావాలి
- సమయాభావానికి అవకాశం లేకుండా డిసెంబరులోగా కొత్త ఈ-టికెటింగ్. దీనిని ఒకేసారి పదిలక్షల మంది వినియోగించుకోవచ్చు
- పర్యాటకుల కోసం ఢిల్లీ స్టేషన్ తరహాలు 7చోట్ల ప్రత్యేక ఏర్పాటు
- ఆరుచోట్ల రైల్ నీరు బాటిలింగ్ ప్లాంట్ల ఏర్పాటు
- కీలక ఘట్టాలైన నగరాలను కలిపేందుకు ఆజాద్ ఎక్స్ప్రెస్. ఆజాద్ ఎక్స్ప్రెస్ రైలులో యువతకు ప్రత్యేక రాయితీ
- మహిళా ప్రత్యేక రైళ్లకు మహిళా భద్రతా సిబ్బంది - పరిశుభ్రత కోసం బయోటాయిటలింగ్ వ్యవస్థ
- ఆహార నాణ్యతకు ఐఎస్ఓ స్థాయి వంటకం
- ప్రయాణీకులకు సదుపాయాలు పెంచాలనే పట్టుదల
- పుణ్యక్షేత్రాలు ఉన్న రైల్వే స్టేషన్ల ఆధునీకీకరణ
- మధ్యప్రదేశ్ మిస్రాలో కోచ్ల ఆధునీకకరణ వర్క్ షాప్ - ఒరిస్సా కలహండిలో రైలు వాగన్ల వర్క్ షాప్
- మణిపూర్ను రైల్వేలో అనుసంధానం
- కత్రా - వైష్ణోదేవీ యాత్రికుల కోసం బస్సు
- రైలులకు ఒకే టిక్కెట్
-1007 మిలియన్ టన్నుల సరుకు రవాణా లక్ష్యం - వంద కోట్ల టన్నులకు పైగా రవాణాతో రష్యా, చైనా, అమెరికాలతో సమానంగా భారత్
- లెవల్ క్రాసింగులో సౌరశక్తి వినియోగం
- వెయ్యి కోట్లతో రైల్వే స్టేషన్ల అభివృద్ధి సంస్థ
- తుక్కు అమ్మకం ద్వారా రూ.4500 కోట్ల సేకరణ లక్ష్యం
- 47వేల బ్యాక్ లాగ్ ఉద్యోగాల భర్తీకి చర్యలు
- రైల్వే రక్షణ దళంలో మహిళలకు పదిశాతం రిజర్వేషన్ - ఇనుము, ఖనిజ రవాణా ద్వారా రూ.800 కోట్ల ఆదాయం
- 7చోట్ల రైల్వే కోచ్ల తయారీ కేంద్రాలు, నిర్వహణ కేంద్రాల ఏర్పాటు
- జోనల్ రైల్వేలో ప్రయాణీకుల భద్రతకు హెల్ప్ లైన్లు - రైల్వే ఉద్యోగుల వసతి గృహాల సంఖ్య పెంపు, రూ.300 కోట్లు కేటాయింపు
- రైల్వేకు వచ్చే ఆదాయం అంచనా రూ.1,25,680 - రైల్వేలకు ప్రయాణీకుల ద్వారా వచ్చే ఆదాయం అంచనా రూ.32,500 కోట్లు - రైల్వే భూముల అభివృద్ధి సంస్థకు రూ.1000 కోట్లు
- సౌర, పవన శక్తి వినియోగానికి రైల్వే ఇంధన నియంత్రణ వ్యవస్థ ఏర్పాటు
- ఆర్థిక శాఖ నుంచి తీసుకున్న రూ.3వేల కోట్ల రుణానికి వడ్డీ చెల్లించాం
- 1500 కిలోమీటర్ల రవాణా ప్రత్యేక కారిడార్ - కొత్తగా 1.52 లక్షల ఉద్యోగాలు భర్తీ - పురస్కారాలు పొందిన ప్రయాణీకులకు
- లెవల్ క్రాసింగ్ కేంద్రాలకు కేంద్రం నుండి అందుతున్న బడ్జెట్ రూ.వెయ్యి కోట్లు - కోచ్ల పరిశుభ్రతకు ప్రత్యేకంగా కాల్ సెంటర్లు
- రైల్వేల్లో దుబారా తగ్గిస్తాం
- రిజర్వేష్, అభివృద్ధి, భద్రత రుసుంపై పునఃసమీక్ష
- 800 కి.మీ. మేర గేజ్ మార్పిడి
- రైల్వే ఛార్జీల సమీక్షకు స్వతంత్ర దర్యాఫ్తు సంస్థ ఏర్పాటు - ప్రయాణీకుల రద్దీ 5.2 శాతం పెరుగుతుందని అంచనా
- డీజిల్ ధర పెంపు వల్ల రూ.3,300 కోట్ల భారం
- కొత్త రైలు మార్గాల ప్రతిపాదన నేపథ్యంలో కర్నాటక ప్రభుత్వం ఉచితంగా స్థలం ఇచ్చేందుకు అంగీకరించింది
- సాధారణ బడ్జెట్ నుండి రైల్వేల కేటాయింపులు రూ.26వేల కోట్లు
- రైల్వేలకు అంతర్గత ఆదాయం 14,260 - 22 కొత్త లైన్లు - తత్కాల్ రిజర్వేన్ల ఛార్జీలు పెంచే ప్రతిపాదన
- కొత్తగా 27 ప్యాసింజర్ రైళ్లు, 67 ఎక్స్ప్రెస్ రైళ్లు, 58 రైళ్ల పొడిగింపు
- క్రీడారంగాల్లో అవార్డులు పొందిన వారికి ప్రత్యేక రాయితీ - కొత్తగా 5 మెము రైళ్లు ఎపికి ఇవే..
- విజయవాడలో కొత్త రైల్ నీరు బాటిలింగ్ ప్లాంట్
- కర్నూలులో రైల్వే వాగన్ వర్క్ షాప్
- విశాఖ స్టేషన్లో ప్రత్యేక సదుపాయాలు, విశాఖలో పర్యాటకులకు ఢిల్లీ తరహా ఏర్పాట్లు, విశాఖలో ఎగ్జిక్యూటివ్ లాంజ్
- కాజీపేటలో నైపుణ్యాల శిక్షణా కేంద్రం
- రైల్వేల్లో ఆర్థిక నిర్వహణ కోసం సికింద్రాబాదులో ప్రత్యేక శిక్షణా కేంద్రం
- సికింద్రాబాదులో రైల్వేల సమీకృత అభివృద్ధి శిక్షణా కేంద్రం కొత్త రైల్వే లైన్లు, ప్రాజెక్టులు కంభం
- ప్రొద్దుటూరు మణుగూరు
- రామగుండం కొండపల్లి
- కొత్తగూడెం రాయ్పూర్
- కాచిగూడ డోర్నకల్
- మిర్యాలగూడ(డబ్లింగ్ ప్రతిపాదన) చిక్బల్లాపూర్
- పుట్టపర్తి మంచిర్యాల
- అదిలాబాద్ మదనపల్లి
- శ్రీనివాసపురం




No comments:

Post a Comment